ఈ ఒక్క పని తో కళ్ళజోడు ని పక్కకు పడేయవచ్చు

108

ఈ రోజుల్లో చాలా మంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరిని చూసినా కళ్ళజోడుతోనే కనిపిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ చిన్నప్పుడే దృష్టి లోపం అనేది ఒక సమస్యగా మారిపోయింది. కంటిచూపు మందగించడం వలన కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఈ రోజు తెలుసుకో పోయే చిట్కా కంటి చూపును ఖచ్చితంగా పెరిగేటట్లు చేస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు కూడా నయం చేస్తుంది. ఈ చిట్కా ని తయారు చేసుకోవడం చాలా తేలిక. సింపుల్ గా ఎలా ఫాలో అవ్వాలి చూసేద్దామా

దీనికోసం మనకు కావాల్సిన మిరియాలు .మిరియాలు లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పోషకాలు ఎక్కువగా ఉంది. మీరియా ల లో కూడా విటమిన్ ఏ సి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.మన ఆహారంలో భాగం చేసుకుంటే పలురకాల అనారోగ్య సమస్యలు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా మన కంటికి సంబంధించిన దాదాపు అన్ని రకాల సమస్యలు నయం చేస్తుంది. అయితే ఇది మనకు కావాల్సింది కేవలం ఐదు మిరియాలు. నాలుగు లేదా ఐదు మిరియాలు మాత్రమే తీసుకుని వీటిని పొడి లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిరియాల పొడిని ఒక బౌల్లో తీసుకున్నాము.అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది పటిక బెల్లం పొడి. పిటిక బెల్లం పొడిలా చేసుకుని ఆ పటిక బెల్లం పొడిని కూడా ఒక అర కప్పు లేదా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. మిస్రి కూడా మన శరీరానికి చలువ చేయడం మాత్రమే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు కావలసిన చివరి ఇంగ్రిడియంట్స్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి తీసుకుని పొడి తో బాగా మిక్స్ చేయండి .మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే దానికి ట్రై చేయండి లేకపోతే గేదె నెయ్యి నైనా వాడవచ్చు. నెయ్యిలో ఉండే పోషకాలు కూడా కంటి ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి మన కంటి చూపును మెరుగు పరచడానికి బాగా సహాయపడతాయి. ఇప్పుడు చిట్కా తయారైపోయింది ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తీసుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తిని ఒక గంట వరకు ఏమీ తినకుండా తాగకుండా వుండాలి. దీన్ని ఒకేసారి తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు అని అనుమానం రావచ్చు. వీలైనంత వరకు ఈ మిశ్రమాన్ని ఏరోజుకారోజు ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడడం మంచిది. మీరు ఇలా ఒక ఆర్ఎస్ పోను మోతాదులో ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటూ ఉంటే చాలు. ఒక్క వారం రోజుల లోని నీ కంటి చూపుల్ల వచ్చేయడానికి మీకు అర్థమవుతుంది. ఏటి లో ఎంతమంది రిజల్ట్స్ కనిపించినా మీరు ఖచ్చితంగా ఒక మూడు నెలల పాటు రెగ్యులర్ గా ట్రై చేస్తే మీకు జీవితంలో కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు అలాగే కంటి చూపు దానికి విటమిన్ల లోపం కూడా ఒక కారణం అని మనం అనుకోవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ క్యారెట్ మునగాకు పొన్నగంటి కూర మనం తినే ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది.

 

Previous articleభారత్ కు ఓమిక్రాన్ రూపంలో ముప్పు
Next articleఇలాంటి గోడని ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here